డ్యామేజ్ కంట్రోల్ .. దారి తప్పుతున్న కేటీఆర్?

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్ళు వచ్చాయి.. బుంగలు ఏర్పడ్డాయి.. బ్యారేజీలో వాటర్ స్టోరేజీ ఏమాత్రం మంచిది కాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. అయినా కేటీఆర్ మాత్రం మేడిగడ్డలో నీటిని నిల్వ చేసి పంప్ హౌజ్ ల ద్వారా ఎత్తిపోయాలని ప్రభుత్వానికి సూచిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

కేటీఆర్ సూచనలను పరిగణనలోకి తీసుకుని బ్యారేజీలో వాటర్ స్టోరేజ్ చేస్తే కేవలం బ్యారేజ్ కు మాత్రమే కాదు..దిగువ ప్రాంత ప్రజలకు కూడా ప్రమాదమే. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయాలనే ఎన్డీఎస్ఏ ప్రభుత్వానికి నివేదించింది. కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ సర్కార్ పదేపదే ఎత్తిచూపుతుండటంతో అసెంబ్లీ సమావేశాల వేళ కేటీఆర్ ప్లాన్ మార్చారు.

Also Read : తెలంగాణలో మండలి రద్దు అవుతుందా?

మేడిగడ్డలో వాటర్ స్టోరేజీ చేసి పంపింగ్ ద్వారా దిగువకు నీటిని విడుదల చేయాలంటున్నారు. నీటి నిల్వ చేస్తే ఇప్పటికే ప్రమాదంలో ఉన్న మేడిగడ్డకు ప్రమాదం జరిగితే దిగువన ఉన్న 44గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అయినా కేటీఆర్ వీటిని పట్టించుకోకుండా తమ నిర్లక్ష్యాన్ని బయటపడకుండా ఉండటం కోసం.. ఈ విధమైన డిమాండ్ చేయడం పట్ల విమర్శలు వస్తున్నాయి.కేటీఆర్ కు రైతు ప్రయోజనాలతో సంబంధం లేదు.. కేవలం రాజకీయానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close