మోదీతో గేమ్స్ ఆడుతున్న నితీష్

జేడీయూ చీఫ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. తన డిప్యూటీ లను పంపారు. రాజకీయాల్లో ఎలాంటి చర్చలు జరుగుతాయో తెలుసు కాబట్టి.. అలాంటి చర్చలు జరగాలన్న ఉద్దేశంతోనే నితీష్ సమావేశానికి గైర్హాజర్ అయ్యారు. మోదీ ఇప్పటికీ కీలక భాగస్వామిగా ఆయనకు తగినంత ప్రాధాన్యం ఇస్తున్నారని.. .దాన్ని ఆయన చెడగొట్టుకుని రెంటికి చెడ్డ రేవడిగా మారిపోయే ఉద్దేశంలో ఉన్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటికి ఆయన ఎన్ని సార్లు కాంగ్రెస్ తో కలిశారో.. ఎన్ని సార్లు విడిపోయారో లెక్కేలేదు. మరోసారి ఆయన కూటమికి కాదంటే.. అది ఆయన పార్టీకి ఎండ్ కార్డ్ అవుతుంది. బీహార్ లో ఒకప్పుడు మేజర్ పార్టీగా ఉండే జేడీయూ ఇప్పుడు బీజేపీకి మైనర్ భాగస్వామిగా మారింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోపు ఆయన మళ్లీ కాంగ్రెస్ వైపు మారిపోతే.. బీజేపీ విశ్వరూపం చూపించే అవకాశం ఉంది.

Also Read : నీతి ఆయోగ్ లోనూ చంద్ర‌బాబుకే ప్రియారిటీ!

ఎన్డీఏ కూటమికి ఉండాల్సిన సీట్ల కంటే ముప్ఫై సీట్ల వరకూ ఎక్కువ బలం ఉంది. జేడీయూ సీట్లే కీ కాదు. కానీ ఆయన చేస్తున్న బెట్టు చూస్తూంటే బీజేపీ నేతలకే అసహనం వస్తోంది. బీహార్ కు ప్రత్యేకహోదా పేరుతో నితీష్ రాజకీయం చేస్తున్నారు. బీజేపీని తప్పుగా ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది కూడా కుట్రేనని బీజేపీ అనుమానిస్తుంది. నితీష్ రాజకీయానికి విరుగుడు.. బేజీప ప్రారంభిస్తుందని ఢిల్లీ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close