దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించేసుకుంది. దువ్వాడ కూడా అదే పని చేశారు. రిజిస్టిస్ట్రేషన్ అంతా ఆయిపోయాక.. పత్రాలు చేతికి వచ్చాక అది తన ఇల్లు కాబట్టి దివ్వెల మాధురీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టారు.

తాను ఎన్నికలతో పాటు ఇతర ఖర్చుల కోసం దివ్వెల మాధురీ దగ్గర రెండు కోట్లు తీసుకున్నానని.. అలాగే మరో వ్యక్తి దగ్గర అరవై లక్షలు తీసుకున్నానని వాటంతటికి ఆ ఇల్లు ఆమెకు రాసిచ్చేశనని దువ్వాడ శ్రీను ప్రకటించారు. ఇప్పుడు ఇది తన ఇల్లు అని.. కావాలంటే.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి దువ్వాడ శ్రీనుకు అద్దెకు ఇస్తానని దివ్వెల మాధురీ చెబుతున్నారు. అంటే ప్లాన్డ్ ప్రకారమే దువ్వాడ ఆస్తుల్ని .. రాయించుకున్నారన్నమాట.

దువ్వాడ భార్యపిల్లలు దివ్వెల మాధురీ ట్రాప్ లో తన తండ్రి పడి ఆస్తులన్నీ రాసిచ్చేస్తున్నారని.. ఆందోళన చేస్తున్నారు ఆస్తులు, స్టోన్ క్రషర్ తమ పేరుపై రాసి.. ఆయన ఎటైనా పోవచ్చని ఆఫర్ ఇచ్చారు. కానీ ఆస్తులు రాసిచ్చేందుకే దువ్వాడ శ్రీనివాస్ మొగ్గు చూపారు. భార్య పిల్లల ఏడుపులను ఆయన పట్టించుకోలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close