ఆ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో రూ. 800 కోట్ల బ్లాక్ దందా !

హైదరాబాద్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏకంగా రూ. ఎనిమిది వందల కోట్ల మేర అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డాయని ఐటీ శాఖ గుర్తించింది. మూడు రోజుల పాటు హైదరాబాద్‌తో పాటు అనంతపురం, తాడిపత్రి, బెంగళూరుల్లో నిర్వహించిన సోదాల్లో అనేక బ్లాక్ లావాదేవీలు గుర్తించారు. చాలా వరకు ఆధారాలను .. చివరికి సాఫ్ట్‌వేర్‌ను కూడా ధ్వంసం చేసి వీలైనంతగా తమ అక్రమాలు బయటపడకుండా ఆయా కంపెనీలు ప్రయత్నించాయి.

మూడు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో దాదాపుగా రూ. 800 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లుగా ఐటీ శాఖ ప్రకటించింది. రూ. కోటి అరవై లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది. సాధారణంగా ఐటీ కంపెనీ సోదాలు చేసిన కంపెనీల పేర్లను ఎప్పుడూ వెల్లడించదు. నాలుగు రోజుల క్రితం నవ్య డెలవపర్స్, రాగమయూరి బిల్డర్స్,స్కాంధాన్షి రియల్టర్స్ వంటి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దీంతో ఈ కంపెనీలకు చెందిన వివరాలేనని భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని పెద్దగా పబ్లిసిటీ చేసుకోకపోయినప్పటికీ భారీ వెంచర్లు వేసే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాయి ఈ కంపెనీలు. కొద్ది రోజుల క్రితం.. ఏడాదిన్నర క్రితమే ప్రారంభమైన ఓ ఐటీ కంపెనీపై దాడి చేసి దాదాపుగా రూ. డెభ్బై కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరికొన్ని కంపెనీలపైనా ఐటీ దాడులు చేశారు. వందల కోట్ల బ్కాల్ దందా బయటపడింది. తుదపరి విచార

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close